6 Oct 2011

ammalaganna amma

 మన రాష్ట్రంలో రెండో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం విజయవాడ. కృత యుగంలో స్వయంభువుగా అమ్మ అష్ట భుజాలతో సింహవాహినిగా  వెలిశారు. కీలుడు అను యక్షుడి కోరిక మేరకు మహిషాసుర సంహారానంతరం ఉగ్ర రూపంలో ఉన్న దేవిని ఆది శంకరాచార్యులు శాంతింప చేసి శ్రీ చక్ర యంత్ర ప్రతిష్ట చేశారు. 
అస్వియుజ సుద్ధ పాడ్యమి నాడు స్వర్ణ కవచాలంకృత కనకదుర్గ ఆలం కారంతో మొదలై అమ్మలగన్న అమ్మ దశావతారాల్లో భక్తులకు దర్శన మిస్తూ ౦ది





శరన్నవరాత్రులలో దేవీ ఆలంకృత రూపాలివే
* బాలత్రిపుర సుందరీ దేవి
* గాయత్రిదేవి 
* మహాలక్ష్మీ దేవి 
* అన్నపూర్ణా దేవి 
* లలితా త్రిపుర సుందరీ దేవి
* సరస్వతీ దేవి
* కనకదుర్గా దేవి
* మహిషాసుర మర్ధిని 
* రాజరాజేశ్వరీ దేవి
---------------------------------------------------------------------------------------------------- 
 

3 Oct 2011

peace

 * `జోహాన్స్ బర్గ్(సౌత్ ఆఫ్రికా): ఆథ్యాత్మిక గురువు దలైలామాకు  మహాత్మాగాంధీ
 శాంతి బహుమతి లభీంచింది. ఈ విషయాన్ని గాంధీజీ మనువరాలు
 లీలా  గాంధీ ప్రకటించారు.` 
 * లండన్ నుంచి డిల్లీకి తెలుగు యువకుడు (తూర్పు గోదావరి-లొల్ల) అల్లూరి శ్రీనివాస్ చౌదరి సైకిల్ యాత్ర పూర్తీ చేశారు. ఆయన 'మానవతా' స్వచ్చంద సంస్తను స్థాపించి  20 ఏళ్ళు అయిన సందర్భంగా ఈ యాత్ర చేపట్టానన్నారు. 
-----------------------------------------------------------------------------

* తిరుమల : ఉత్తర దక్షిణాయణ కాలాల్లో ఇక ఫై ఏడాదికి రెండుసార్లు
బ్రహ్మోత్సవాలను నిర్వహించాలని  టి టి డి తలపోస్తోంది.   

* కర్నూల్ సామాజిక, రాజకీయ పరిణామాలఫై బాలకృష్ణ 
నటిస్తున్న సినిమా షూటింగ్ ఆ జిల్లాలో శరవేగంగా జరుగుతోంది. శ్రీకీర్తి కంబయిన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంతో బాలయ్య మరోసారి అలరిస్తారని
 అభిమానులు ఆశిస్తున్నారు. సమరసింహా రెడ్డి, నరసింహనాయుడు,
 చెన్న కేశవరెడ్డి, సింహా సినిమాలతో ఇప్పటికే ఆయన తనకంటూ
 ఓ ఒరవడిని  సొంతం చేసుకున్నారు.
------------------------------------------------------------------     
 'మన'నం!
~ శరీరానికి వయస్సు ఉమ్టుంది.. మనస్సుకే ఉండనిది.
~ మనిషి అశాశ్వతం..కానీ  కీర్తి శాశ్వతం.
~ అన్ని జబ్బుల్ని తగ్గిమ్చోచ్చు..ఒక్క డబ్బు జబ్బును తప్పా.
~ డబ్బు ఖర్చయితే సంపాదిమ్చవచ్చు..మరి కోల్పోయిన కాలం మాత్రం ఎప్పటికి దక్కదు.
~ శత్రువు నుంచి తప్పించుకోవచ్చు..ప్రేమను పంచే స్నేహితులకు సదా బందీలమే.    
_____________________________________________________________

  * పేదల నిర్ధారణకు సంబంధి౦చి ప్రణాళికా సంఘం ప్రతిపాదించిన రూ. 32 నిర్ధారిత మొత్తంఫై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని కేంద్రం తాజాగా  ప్రకటించింది.  


2 Oct 2011

trend




మదర్ థెరిస్సా శత జయంతి సందర్భంగా కోల్కత  మింట్ రూ. 1౦౦, రూ. 5నాణేల్ని విడుదల చేసింది.
________________________________________
* రక్షణ మంత్రి రష్యా అధికారిక  పర్యటన: అక్టోబర్ ౩ నుంచి మూడు రోజులు
 మన రక్షణశాఖా మంత్రి ఎ.కే.అంటోని
 రష్యాలో అధికారికంగా పర్యటించి వివిధ ఒప్పందాలను
 ఖరారు చేసుకు రానున్నారు.  
* అంతర్ జాతీయ  తెలుగు అంతర్జాల తోలి  సదస్సు ఘనంగా ముగిసింది. రెండో సదస్సును ఏపీలో 2012 సెప్టెంబర్ 21 నుంచి మూడ్రోజుల పాటు నిర్వహిస్తామని సిలికాన్ అంధ్ర చైర్మన్ కూడిబోట్ల ఆనంద్ తెలిపారు.  
______________________________________________________
. రకరకాల  కేసుల్ని ఎదుర్కొన్న టాలీవుడ్ హీరోలు: నాగార్జున,  బాలకృష్ణ, చిరంజీవి, మహేష్ బాబు, మోహన్ బాబు, సుమన్ 


. నాగార్జున నటించిన భక్తీ ప్రధాన చిత్రాలు: అన్నమయ్య, శ్రీరామదాసు.
 ప్రస్తుతం మరోసారి దర్శకేంద్రుడితో కలిసి  షిర్డీ సాయి బాబా చిత్రం చేస్తున్నారు.  
________________________________________
మహాత్మాగాంధీ జయంతి
తుపాకులు, ఫిరంగులు, అపార ఆధునిక ఆయుధ సంపత్తి కల్గి ప్రపంచంలోనే పలు దేశాల్ని గుప్పిట పట్టి పాలింఛిన  బ్రిటీస్షర్లను భయపెట్టిన స్వాతంత్య్ర సమర యోధుడు మహాత్మాగాంధీ ...అహింసే ఆయన ఆయుధం.. సత్యసంధతే జాతిపిత సకల సంపద. అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ ఆ ఒకే ఒక్కడు యావత్ భారత జాతికి దిక్సూచి. సద్గుణ సంపన్నుడైన బాపూజీకి అలక్షణమన్నదే లేదా? ఉంది అదే కోపం. ఆ సమయంలో ఆయన మౌనంతో దాన్ని జయించే వారు. ఆవేళ కేవలం రాత పూర్వకంగానే  జాతిపిత తన అనుచరులకు దిశా నిర్దేశం చేసేవారు.         
గాంధీ శకం : 1919-1947
గురువు: గోపాల కృష్ణ గోఖలే
జాతీయ గాంధీ మ్యూజియం డిల్లీలో ఉంది.
... మహాత్ముని  వస్తువులు దేశం చేజారి పొకు౦డా వాటిని వేలంలో కొని ఇండియాకు తీసుకొచ్చిన కింగ్ (పిషర్)  విజయ్ మాల్య.
---------------------------------------------------------------------------------------------
బంగారం: ఏపీలో బంగారం లభించేది రాయలసీమ జిల్లాలలోనే. అనంతపురం (రామగిరి), 
కర్నూల్, చిత్తూరు (చిగురు గుంట)
___________________________________________________________

1 Oct 2011

అంతర్జాల ఇంద్రజాలం


light house

దేశ భాషలందు తెలుగు లెస్సా.  ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్..తెలుగు పలుకు తేనెలొలుకు..
ఇలా తెలుగును ఎన్ని విధాలుగానయినా అభివర్నించవచ్చు. మాత్రు భాష బాగా వచ్చిన 
వారికే పర భాష కొరుకుడు పడుతుంది. ముఖ్యంగా భాష జీవ నది. పాత నీటి స్థానంలో కొత్త నీరు 
ఎప్పుడూ వచ్చి చేరుతుండడం కద్దు.సాంకేతికంగాను మార్పులను ఒడిసి పట్టుకొని ఉరవడిని 
కొనసాగించనుంది మన తెలుగు. 
అమెరికాలో  అంతర్జాతీయ అంతర్జాల ఉత్సవం   
అలాంటి వాటిల్లో భాగంగానే ఓ ప్రయత్నం ప్రారంభమయింది. అమెరికాలో తొలిసారిగా అంతర్జాతీయ అంతర్జాల ఉత్సవం ప్రారంభమై గత మూడు రోజులుగా జరుగుతోంది. సిలికాన్ ఆంధ్ర + రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పలు కీలక సూచనలు సదస్సు దృష్టికి వచ్చాయి.  

ఇక నుంచి అంతర్జాలం లోనూ తెలుగు వైభవం కనిపించనుందని మంత్రి పొన్నాల వ్యాఖ్యానించారు.  
మనుషులందరినీ కలిపి ఉంచే శక్తి భాషకే ఉందని ఈజేఎస్ ప్రిన్సిపల్  ఎం.నాగేశ్వరరావు అన్నారు.
 తెలుగులో రెండు అందమైన ఫాంట్ల కయ్యే రూ.12 లక్షల మొత్తాన్నీ  తను విరాళంగా ఇస్తానని 
లక్కిశేట్టి  హనిమ రెడ్డి ఈ సందర్భంగా ప్రకటించారు.  


________________________________________________________________________________
 North American Telugu Association (NATA) in January 2011, this new organization has made tremendous progress in organizing several community services in the US and abroad. President AVN Reddy has officially released the following brief progress report of what NATA have done in the last 8 months and its plans for the near future.
________________________________________________________________________________

*  ఐ ఎన్ ఎస్ అధ్యక్షుడిగా ఆశిష్ బగ్గా
* అన్నా హజారే అవినీతిఫై సమరం అనంతరం ఇప్పుడు ల0చావతారులఫై భేరి మోగించనున్నారు.  అందుకే ఆగస్త్ట్ లో  అవినీతి వార్తల కవరేజి విపరీతంగా పెరిగి పోయింది.

Popular Posts

Wisdomrays