29 Sept 2011

spirit


* గాంధీజీ చిత్తరువును పాకిస్తానీ అబ్దుల్ రసేల్  రక్తంతో వేశారు. ఈయనకు మహాత్ముడంటే వల్లమాలిన అభిమానం. 
పాక్  అంతా ఆయనను   పెయింటర్ బాబు అని ముద్దుగా పిలుస్తారు.
* వన్డే క్రికెట్ ఆరంభ సంవత్సరం, క్రికెట్ మేస్ట్రో సచిన్ పుట్టిన ఏడాది ఒక్కటే.. దటీజ్ 1973.
-----------------------------------------------------------------------------------

విజయవాడ : గాయత్రి మాతగా  దర్శన మిచ్చిన అమ్మలగన్న అమ్మ
తిరుమల : బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభావంగా జరుగుతున్నాయి. శ్రీవారి కోరిక మేరకు బ్రహ్మ స్వయంగా నిర్వహించేవి కావడంతో ఈ ఉత్సవాలు బ్రహ్మోత్సవాలగా ప్రతీతి. ఏడాదికి ఓసారి జరిగే ఈ ఉత్సవాలను  తొమ్మిది రోజులపాటు పగలు రాత్రి అనే తేడా లేకుండా నిర్వహిస్తారు.  చతుర్ముకుడే రధా రూపుడై  స్వామివారిని సేవించి ఉరేగిస్తాడు. 
____________________________________________________________
 * ఆరోగ్య పుస్తకాలు : మీ ఇంట్లో మీరే డాక్టర్ - సమరం
* మధుమేహం-మనదేహం : ఈనాడు  
____________________________________________________________

   
~  ఫైర్ బ్రాండ్ మమతా బెనర్జీ 54 వేల ఓట్ల మెజార్టీతో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. కలకత్తా నుంచి లోక్ సభ సభ్యురాలిగా ఇంత వరకు ప్రాతినిధ్యం వహించిన ఆమె సీఎం కావడంతో 6 నెలల్లో అసెంబ్లీకి ఎన్నికవ్వాల్సి ఉండి  మమతా ఎన్నికల బరిలో నిలిచి గెలిచారు.
~ పాక్  లోని అత్త వారి ఇంట్లో ఉన్న సానియా మీర్జా. ఇటీవల మళ్లీ  మోకాలి గాయం తిరగ బెట్టడంతో ఆమెకు శస్త్ర చికిత్స చేయించే యోచనలో ఉన్నట్లు తండ్రి ఇమ్రాన్ మీర్జా తెలిపారు.

No comments:

Post a Comment

Popular Posts

Wisdomrays