27 Sept 2011

vandanam


 ఉక్కు పిడికిళ్ళు .. సలసల కాగే నెత్తుటి సెలయేళ్ళు ..

ఉత్తుంగ తరంగాలు .. ఒక్కటై ఉవ్వెత్తున ఎగసే
యువకిరణాలు ..

రేపటి భారతానికి నిలువెత్తు బావుటాలు.
======================================
~ ఒరిస్సా బాలాసోర్ నుంచి పృథ్వీ-2 క్షిపణిని విజయవంతంగా ప్రయోగించారు.
~ ఏబీసీ కొత్త చైర్మన్ శ్యాం బాల్సార.
 అమెరికాయే హక్కని ఉగ్రవాద గ్రూపునకు ఊతమిచ్చింది -పాక్ హోంమంత్రి రహ్మాన్ మాలిక్ విమర్శ.
................................................................................................................................................
భారత్ వెలిగేదేలా?
*  ప్రపంచంలోనే అగ్ర అపర కుబేరులు బిల్ గేట్స్  ,  వారన్ బఫెట్ లు తమ సంపదలో దాదాపు 70 శాతం వరకు విశ్వ జనుల సంక్షేమానికి వితరణ ఇచ్చారు. ఆ స్పూర్తి మన దేశ సంపన్నులెందరిలో ఉంది? ఇన్ఫోసిస్ నారాయణ మూర్తిలా తమ ఉద్యోగులను యజమానుల్ని చేసిన వారు, సమాజం కోసం పాటు పడిన వాళ్ళు ఒకరో ఇద్దరో! 
భారత తొలి  ప్రధాని పండిట్ నెహ్రూ ఆశించిన సోషలిస్టిక్ డెమోక్రసీ వేళ్ళూనుకోవాలంటే ..
* ప్రజా సేవే రాజకీయాల పరమావధి కావాలి.
* ప్రజాప్రతినిధులు నిరాడంబర జీవితాన్ని గడపాలి.
* 100% ఓటర్లు  తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి.  
* సంపన్నులు పేదల బాగు కోరాలి.
____________________________________________________________



 భాగ్య నగరంలో తలసరి విద్యుత్ వినియోగమెంతో తెలుసా? 
1057 కేయూహెచ్   
* ఒక గంట విద్యుత్ సరఫరా కోత ద్వారా ఆదా అయ్యేది-
200మెగావాట్లు    




No comments:

Post a Comment

Popular Posts

Wisdomrays